Bhoobharati : ప్రజల వద్దకే భూ పరిపాలన..నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గాను నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.