/rtv/media/media_files/2025/05/14/kIGZ78sFDV5ZxdoVWLkJ.jpg)
TELANGANA BREAKING NEWS
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు రానున్నారు. గవర్నర్ రాజ్ భవన్ కు చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ వెళ్లి కలవనున్నారు. కొత్త మంత్రుల జాబితాను అందించనున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
Also Read : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Also Read : తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం!
Also Read : Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్
Also Read : ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే
telugu breaking news | today-news-in-telugu | latest-telugu-news | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana-politics