BIG BREAKING: కిషన్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ.. అసలేం జరుగుతోంది?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు వరంగల్ లో పర్యటిస్తున్నారు. అయితే.. కిషన్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు రాజేందర్ రెడ్డి తెలిపారు.