Breaking: వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య రికార్డ్ సృష్టించారు. అందుకు గాను భారత ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీతో గౌరవించింది.