AP, TG Accidents: పండగ వేళ తెలంగాణ, ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. మొత్తం ఎంత మంది చనిపోయారంటే?
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్ (BC Bandh) కరీంనగర్ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వేములవాడ రాజరాజేశ్వర ఆలయం విషయంలో అధికారుల పొంతనలేని ప్రకటనలతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అభివృద్ధి, విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ప్రసద్ధ పుణ్యక్షేత్రల్లో ఒకటి. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం నేటి నుంచి (ఆదివారం) అలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి 13వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గతకొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం సమసిపోయింది. ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో ఇరువురు మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం అడ్లూరికి క్షమాపణ చెప్పారు పొన్నం.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనూ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది.