BIG BREAKING: కూకట్పల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ.. హత్య చేసింది పదో తరగతి విద్యార్థి
కూకట్పల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలికను హత్య చేసింది పదో తరగతి బాలుడు అని పోలీసులు గుర్తించారు. దొంగతనం చేస్తుండగా చూసిందని ఆ బాలుడు బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.