BIG BREAKING : హైదరాబాద్ సమీపంలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనాలు
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి బస్సులోని కండక్టర్ లపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బస్సు ఆపకపోవడం వల్లనో, సీటు దోరకకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై దాడులకు దిగుతున్నారు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే రేపు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్లపైనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
నేడు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల ఫెడరేషన్ చర్చలు జరగ్గా విఫలమయ్యాయి. సినీ కార్మికుల డిమాండ్లను నిర్మాతలు అంగీకరించడం లేదు. సినీ కార్మికులు తమకు 30 శాతం వేతనాలు పెంచాలని చేపట్టిన సమ్మె మరికొన్ని రోజులు కొనసాగనుంది.
తెలంగాణలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.
హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మరోసారి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కోరారు.
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ ప్రమాదంలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ప్రమాదానికి పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదే అని తేల్చి చెప్పింది.