Kaleshwaram Commission: 20 ప్రశ్నలు.. ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టానన్న హరీశ్ రావు!
మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైయ్యారు. బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నలన్నీటికీ ఆధారతోసహా సమాధానాలు చెప్పానని ఆయన మీడియాతో అన్నారు.