Crime: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.
హైదరాబాద్లోని అంబర్పేట్లో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కొడుకు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితమే వీళ్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.
టాలీవుడ్ అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ లకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఫార్ములా-ఈ రేసు కేసు కేటీఆర్ మెడకు చుట్టుకొంటోంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే ఈ రేసును నిర్వహించారని తెలిపింది.
పైరసీ వెబ్ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు అతనిపై ఐటీ, చట్టం, సినిమా పైరసీ లాంటి వాటితో పాటూ ఫారినర్స్ యాక్ట్ కూడా జోడించారు.
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.