Telangana congress : ఈ ఇద్దరి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించబోతున్న కాంగ్రెస్?
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలని అనుకున్న బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభను కాంగ్రెస్ వాయిదా వేసింది. భారీ వర్ష సూచన కారణంగా ఈ సభను వాయిదా వేసినట్లుదా పీసీసీ వెల్లడించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని బయటకి చెప్పినప్పటికీ చిరంజీవితో ఇదే విషయంపై సీఎం రేవంత్ ప్రధానంగా చర్చించినట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. తాను బరిలో ఉండడం లేదని కొందరు తమ పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక్కడ విజయం సాధించి రాహుల్ కు మరో సీటును బహుమతిగా ఇస్తానన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.