Samajwadi Party: పార్టీ నుంచి ముగ్గురు MLAలు సస్పెండ్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది.

New Update
Samajwadi Party

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్ల

Samajwadi Party Suspends 3 MLA's

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

గోసాయిగంజ్ నుంచి అభయ్ సింగ్, గౌరీగంజ్ MLA రాకేష్ ప్రతాప్ సింగ్, ఉంచహార్ MLA మనోజ్ కుమార్ పాండే ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు మతతత్వ, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎస్పీ పార్టీ తెలిపింది. అలాగే రైతు, మహిళా, యువత, వ్యాపార వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యేల సస్పెండ్ గురించి సమాజ్‌వాదీ పార్టీ X లో పోస్ట్ చేసింది.

Also Read :  సొంత రాష్ట్రంలో మోదీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో BJP ఘోర ఓటమి

 

latest-telugu-news | suspend | uttara-pradesh | mlas

Advertisment
Advertisment
తాజా కథనాలు