/rtv/media/media_files/2025/06/23/samajwadi-party-2025-06-23-12-12-31.jpg)
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్ల
Samajwadi Party Suspends 3 MLA's
समाजवादी सौहार्दपूर्ण सकारात्मक विचारधारा की राजनीति के विपरीत साम्प्रदायिक विभाजनकारी नकारात्मकता व किसान, महिला, युवा, कारोबारी, नौकरीपेशा और ‘पीडीए विरोधी’ विचारधारा का साथ देने के कारण, समाजवादी पार्टी जनहित में निम्नांकित विधायकों को पार्टी से निष्कासित करती है:
— Samajwadi Party (@samajwadiparty) June 23, 2025
1. मा.…
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
గోసాయిగంజ్ నుంచి అభయ్ సింగ్, గౌరీగంజ్ MLA రాకేష్ ప్రతాప్ సింగ్, ఉంచహార్ MLA మనోజ్ కుమార్ పాండే ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు మతతత్వ, విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎస్పీ పార్టీ తెలిపింది. అలాగే రైతు, మహిళా, యువత, వ్యాపార వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యేల సస్పెండ్ గురించి సమాజ్వాదీ పార్టీ X లో పోస్ట్ చేసింది.
Also Read : సొంత రాష్ట్రంలో మోదీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో BJP ఘోర ఓటమి
latest-telugu-news | suspend | uttara-pradesh | mlas