Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!
కాంగ్రెస్ ను ఖాళీ చేసి తద్వారా చెల్లి షర్మిలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే శైలజానాథ్ ను చేర్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే రఘువీరారెడ్డి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ ను చేర్చుకోవాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.