BIG BREAKING: జమ్మూ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి
జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందినట్లు సమాచారం అందింది. మృతి చెందిన జవాన్ ను మురళీ నాయక్గా గుర్తించారు. మురళీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లి తండా గా పోలీసులు పేర్కొన్నారు.