ఏపీకి ఉప రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఫ్యామిలీ-PHOTOS
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.