AI in Ayush Systems: భారత్ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు
భారత్ ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సమీకరించన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని WHO ప్రకటించింది. భారత్ ప్రాచీన వైద్య పద్ధతులను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చిన తొలి దేశం.