Breaking: ఎయిమ్స్ లో చేరిన ఉపరాష్ట్రపతి!
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఛాతీ నొప్పితో, అసౌకర్యంగా ఉందని చెప్పడం వల్ల సుమారు 2 గంటలకు ఎయిమ్స్లో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఛాతీ నొప్పితో, అసౌకర్యంగా ఉందని చెప్పడం వల్ల సుమారు 2 గంటలకు ఎయిమ్స్లో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.