Crime : మహాపతివ్రత.. ప్రియుడితో భర్తను చంపి, కొడుకును బైక్ పై కూర్చోబెట్టుకొని
ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. అనంతరం అతని మృతదేహాన్ని బైక్పై 25 కిలోమీటర్లు మోసుకెళ్లి పారేసిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.