11 lakh Crore : 20 ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు..అంబానీలను మించిపోయాడు!
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో వింత ఘటన చోటుచేసుకుంది. దంకౌర్ గ్రామానికి చెందిన దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. తన బ్యాంకు అకౌంట్ చేసినప్పుడు తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాకు రూ. 11.13 లక్షల కోట్లకు పైగా జమ అయ్యింది.