UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.
మంళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన సాయి చైతన్య ఆల్ ఇండియా 68ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి కానిస్టేబుల్, తల్లి గవర్నమెంట్ టీచర్. 5సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా సాయి ఆరో సారి సక్సెస్ అయ్యాడు.
యూపీఎస్సీ సివిల్స్-2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు.ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించింది. బన్నా వెంకటేశ్కు 15, అభిషేక్ శర్మకు 38, రావుల జయసింహరెడ్డికి 46వ ర్యాంకులు సాధించారు.
అఖిల భారత సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష గడువు ఫిబ్రవరి 18తో ముగియగా.. తాజాగా యూపీఎస్సీ ఫిబ్రవరి21 వరకు గడువు పెంచింది.
యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
UPSC NDA ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఇంటర్ చదువుతున్న, పూర్తయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 406 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహించనున్నారు.