Jaishankar On India-US Trade Deal: జీరో టారీఫ్ పై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..జై శంకర్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అవి సంక్షిష్టమైనవి అని..ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని ఆయన అన్నారు. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.