Trump Tariffs: భారత్పై మళ్లీ టారిఫ్లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు.
ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.
అనుకున్నది ఒకటి అయింది మరొకటి..సుంకాలు విధిస్తే భారత్ దిగివస్తుందనుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ఇండియా మాత్రం చైనాతో చేతులు కలిపి అక్కడ వ్యాపారం అభివృద్ధి చేసుకుంది. ట్రంప్ కు దిమ్మతిగిరే షాకిచ్చింది.
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రపంచ దేశాలపై తన సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అందరిపై ట్యాక్స్ లు విధిస్తూనే ఉన్నాడు. తాజాగా కెనడాకు భారీ షాక్ ఇచ్చాడు.కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు.