No Tariffs Talks: సుంకాలపై భారత్ కు తప్పని నిరాశ..ఆ వూసే ఎత్తని అధినేతలు
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది.
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది.
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇండియా ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ప్రపంచానికి తామే బాస్ అని చెప్పుకుంటున్నారని పరోక్షంగా అమెరికాని టార్గెట్ చేస్తూ మధ్యప్రదేశ్లో మాట్లాడారు.
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. టారీఫ్ ల విషయంలో తనను తాను మరోసారి సమర్ధించుకున్నారు. వాటికి వ్యతిరేకంగా తీర్పు వస్తే గ్రేట్ డిప్రెషన్ తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద పగబట్టేశారు. మొన్నటి వరకూ మోదీ అంటే ఇష్టం, భారత్ మాకు మిత్రదేశం అన్న ట్రంప్ ఇప్పుడు సుంకాల మీద సుంకాలను వాయించేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం విధించారు..ఇంకా ఉంటాయి అంటున్నారు.
భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. చైనాకు లేని రూల్ భారత్ కు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
భారతదేశ ప్రయోజనాలు ఏంటో వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు. చమురు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకోవాలో మేము నిర్ణయించుకోగలము..మధ్యలో మీ పెత్తనం అక్కర్లేదు అంటూ అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ట్రంప్ టారీఫ్ ల మోత తర్వాత ఈ ప్రకటన వచ్చింది.