Crime: హైదరాబాద్లో ఘోరం.. రైలు ఢీకొని అన్నదమ్ములు దుర్మరణం!
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. యాకుత్పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న అన్నదమ్ములు మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21)ను రైలు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది.