Pakistan: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ.. 450 కి.మీ రేంజ్తో దూసుకెళ్లే సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది.