Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్‌ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్‌ నుంచి గుజరాత్‌ చేరుకున్న రమేష్‌ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.

New Update
Vishwas Ramesh Kumar

గుజరాత్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ కోలుకున్నారు. దీంతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి అతడిని డిశ్చార్జ్ చేశారు. అదే విమాన ప్రమాదంలో మరణించిన రమేష్‌ సోదరుడు అజయ్‌ మృతదేహాన్ని డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి గుర్తించారు. లండన్‌ నుంచి గుజరాత్‌ చేరుకున్న రమేష్‌ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. బుధవారం డయ్యూలో రమేష్ సోదరుడు అజయ్  మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రమేష్‌ దహనసంస్కారాల్లో  పాల్గొని సోదరుడి పాడే మోశాడు.

Also Read :  ఎవరీ కేరళా కుట్టి.. 19 ఏళ్లకే ఇన్ని కళలా!

Air India Flight - Vishwas Ramesh Kumar

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం అందులో ఉన్న 242లో రమేష్ మాత్రమే బతికాడు. మిగిలిన వారంతా మరణించిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.

Also Read :  పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మరో బాంబు పేలుడు

Also Read :  ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

 

Air India Flight | latest-telugu-news | air india flight crash | ahmedabad airport plane crash | ahmedabad airport | ahmedabad incident | Vishwashkumar Ramesh | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు