Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలిదంతా ఒక భక్తురాలి కోసం గేట్లు తీయడంతో జరిగిందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్లో...