BIG BREAKING: తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం.. వేగంగా వ్యాపిస్తున్న మంటలు!

తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం ఏర్పడింది. పాప వినాశనం డ్యామ్ వైపున అటవీ ప్రాంతంలో విపరీతంగా మంటలు చెలరేగాయి. ఇవి తగ్గే సూచన కనిపించడం లేదు. రేపు మధ్యాహ్నానికి కుమారధార, పసుపు ధార వైపు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
tirupathi

Fire In seshachalam Forest

తిరుపతి మండిపోతోంది. శేషాచలం అడవులు తగలడి పోతున్నాయి. అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు
వేగంగా వ్యాపిస్తున్నాయి. అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా అదుపు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇవి మరింత ఎక్కువ అవుతాయని రేపు మధ్యాహ్నానికి కుమారధార, పసుపుధార వైపు మంటలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | tirupathi | Seshachalam Forests | fire 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు