/rtv/media/media_files/2025/05/01/IXggwK0Skyt4qBhOv6IA.jpg)
Fire In seshachalam Forest
తిరుపతి మండిపోతోంది. శేషాచలం అడవులు తగలడి పోతున్నాయి. అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు
వేగంగా వ్యాపిస్తున్నాయి. అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా అదుపు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇవి మరింత ఎక్కువ అవుతాయని రేపు మధ్యాహ్నానికి కుమారధార, పసుపుధార వైపు మంటలు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
today-latest-news-in-telugu | tirupathi | Seshachalam Forests | fire