Panchayat Sarpanch: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. దొంగతనం చేయడంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం
చెన్నైలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ 5 తులాల గొలుసు చోరికి గురైంది. దర్యాప్తులో నరియంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి దొంగిలించినట్లు గుర్తించారు. ఆపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అధికార డీఎంకే నాయకురాలు కావడం విశేషం.