Crime: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మహిళా ఆస్తి కోసం తన అత్తనే హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు ఎత్తుకెళ్లింది. చివరికి ఈ హత్యకు సహకరించిన ఆమె చెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్జెట్ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. రక్షించేవారు లేకపోవడంతో ప్రాణాలు విడిచాడు.
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందు కోసం రూ. 33 కోట్లను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నెయ్యి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నెయ్యి రోటీపై పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర జీర్ణ ప్రక్రియలో అడ్డంకిని సృష్టిస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది గ్యాస్ సమస్యకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్లో ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. మృతుడు హన్మంత్ నాయక్ (38)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు రవీందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారన్నారు
తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
సింగయ్య మృతిపై ఆయన సతీమణి లూర్దుమేరి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తను అంబులెన్సులో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. లోకేష్ మనుషులు 50 మంది వచ్చి.. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు.