Kavitha : కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. అక్టోబర్ చివరి వారంలో యాత్ర
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి వచ్చిన మొదటి నుంచి హౌజ్ ను అల్లాడిస్తోంది. మొదటి రోజే కిచెన్ డ్యూటీస్ విషయంలో కెప్టెన్ కళ్యాణ్, దివ్య గొడవేసుకుంది.
పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్.. ఆ తర్వాత 'అరి' సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత వారం థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.
తాలిబన్లు పాకిస్తాన్పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్షీర్లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.
మెగాస్టార్- అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' సాంగ్ విడుదల చేశారు. స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్, భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ తో పాట అదిరిపోయింది.
భారత జట్టు వెస్టిండీస్ను (2-0) క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించింది. అరుణ్జైట్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ తొలి జాబితాలో అత్యంత ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేసే స్థానం ఖరారైంది.