Congress: పొంగులేటికి షాక్.. మల్లికార్జున ఖర్గే వార్నింగ్
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆఫీసులో ఎక్కువ షిఫ్టులలో పనిచేసేవారు ఇంట్లో ఈ 5 సులభమైన వ్యాయామాలు చేస్తే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. క్యాట్-కౌ స్ట్రెచ్, చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్, వంతెన భంగిమ, వాల్ ఏంజిల్స్ ప్రతిరోజూ చేస్తే రోజంతా చురుకుగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుడి ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర నిర్వహిస్తుండగా మూడు ఏనుగులు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లాయి. దీంతో వారు భయంతో పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది.
అమెరికాలో జననాల రేటు తగ్గుతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్లో పోస్ట్ చేశారు.
కొన్ని పండ్లు పాలతో తింటే శరీరంలో విషాన్ని వ్యాపిస్తాయి. పాలు, అరటిపండు, సిట్రస్ పండ్ల నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీలు, కివి, పైనాపిల్ పాలలో కలిపి తింటే చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు, కడుపులో భారం, తలనొప్పి, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.
'కన్నప్ప' క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ అనేలా ఉంది. శివయ్యకు విష్ణు తన కన్ను దానం చేసే సన్నివేశం సినిమాకే హైలెట్గా నిలిచింది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ, అలాగే మూవీలోని హైలైట్స్, కొన్ని లోపాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం..
నటి రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మైసా' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని యోధురాలిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది.
ఎయిర్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.