ORS పదాన్ని వినియోగించవద్దు.. FSSAI కీలక ప్రకటన
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
ఏపీలో తిరుపతి కలెక్టరేట్ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాలను పరిశీలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. కోర్టులో పిటిషన్ వేయగా అతడికి ఎయిర్ ఇండియా రూ.35 వేలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నెల 26 నుంచి నవంబర్ 4 వరకు ఎంపీ మిథున్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం కావాలంటే సామాన్యులు కొనే పరిస్థితులు లేవు. మన దేశంలో వీటి ధరలు పెరిగేందుకు ప్రధానంగా అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, అఫ్గాన్ దగ్గరవ్వడంతో పాకిస్థాన్ మళ్లీ మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది. పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి భారత్, అఫ్గాన్తో యుద్ధానికి సిద్ధమని పేర్కొన్నారు.
శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు.
వికారాబాద్ జిల్లా BJP అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కరణం ప్రహ్లాద్ రావును జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వికారబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు.