Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!
కొన్ని పండ్లు పాలతో తింటే శరీరంలో విషాన్ని వ్యాపిస్తాయి. పాలు, అరటిపండు, సిట్రస్ పండ్ల నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీలు, కివి, పైనాపిల్ పాలలో కలిపి తింటే చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు, కడుపులో భారం, తలనొప్పి, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.