Asim Munir: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్కు టీటీపీ హెచ్చరిక
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని ఆరోపించారు.
హైదరాబాద్ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి.
మధ్యప్రదేశ్లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
మాంసం వినియోగంపై చర్చలు పెరుగుతున్నాయి. పురుషుల మాంసం వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. 23 దేశాలలో సుమారు 20,800 మందిపై చేసిన ఈ అధ్యయనంలో పురుషులు, మహిళల కంటే ఎక్కువ మాంసం తింటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
ఫ్లిప్ కార్ట్ లో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. 8/256gb అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.19999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ కార్డు పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇంకా రూ.16,100 ఎక్సేంజ్ ఆఫర్ ఉంది.
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు.