Canada: H1 బీ వీసా ప్రభావం.. కెనడా బిగ్ ప్లాన్
కెనడా ఓ కొత్త ప్రతిపాదనతో వచ్చింది. తమ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్లో దీనికి సంబంధించి కొత్త ప్లాన్ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
కెనడా ఓ కొత్త ప్రతిపాదనతో వచ్చింది. తమ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్లో దీనికి సంబంధించి కొత్త ప్లాన్ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ముందుకెళ్తోంది. మొదటి రెండు వారాలు కాస్త చప్పగా ఉన్నప్పటికీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట కొత్త మలుపు తీసుకుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువైతే బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తారన్న వార్తలపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వివరణ ఇచ్చారు. ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా పోలింగ్ కు ఈవీఎంలే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన అక్రమ వలసదారు ఆ దేశంలో ముగ్గురు చావుకి కారణమైయ్యాడు. కాలిఫోర్నియాలోని ఒంటారియోలో 10వ ఫ్రీవేపై డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపిన 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి భారీ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సంబంధిత అధికారులకు అసలు పడటం లేదు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ( వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదాలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ను గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని ఆరోపించారు.
హైదరాబాద్ నగర శివారులోని పోచారం ఐటీ కారిడార్లో గోసంరక్షణ కార్యకర్త సోనుసింగ్ అలియాస్ ప్రశాత్ సింగ్ పై కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై హిందూ సంఘాలతో పాటు బీజేపీ, బీజేవైఎం ఆందోళనకు దిగాయి.
మధ్యప్రదేశ్లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.