మోదీకి చైనాలో ఘన స్వాగతం పలికిన భారతీయులు-PHOTOS
చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
చైనాలో తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటుచేసిన ఓ హ్యుమనాయిడ్ రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివిధ భాషల్లో అతిథులు, జర్నలిస్టులతో మాట్లాడుతోంది.
ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్లో అడుగుపెట్టారు. 2020లో లడఖ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన తర్వాత ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి.
మెటా సంస్థ తాజాగా చిక్కుల్లో పడింది. ఆ కంపెనీ రూపొంచిందిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ చాట్బోట్స్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు, ఫొటోలను వాడి మెటా AI పేరడీ చాట్బోట్లను రూపొందించినట్లు తెలిసింది.
ధోనీని మెంటర్గా నియమించుకునేందుకు BCCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోమే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని ధోనీ వ్యూహాలను వినియోగించుకోవాలని యోచిస్తుననట్లు సమాచారం. మరి ధోని ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంచలన అప్డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సీఎం రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదు. కేవలం తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ నుంచే సమాచారాన్ని పంచుకుంటున్నారు.
అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నకు దిగారు. BRS నేత హరీశ్ రావు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. యూరియా కొరత తీర్చాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వద్దకు చేరుకున్నారు.
ఆగస్టు 30, 2025 శనివారం రోజు కొన్ని రాశుల వారికి పెద్ద మలుపు తిరుగుతుంది. కొందరికి ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. చంద్రుడు, గురువు, శని గ్రహాల కదలికల వల్ల ఏర్పడిన ఈ గ్రహ యోగం మీ వృత్తి, ప్రేమ, విద్య, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.