మోదీకి చైనాలో ఘన స్వాగతం పలికిన భారతీయులు-PHOTOS

చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్‌ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

New Update
PM Modi China Tour
Advertisment
తాజా కథనాలు