Suicide Bomb: చర్చిలో ఆత్మహుతి దాడి.. 20మంది మృతి
సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో దుర్ఘటన జరిగింది.
సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో దుర్ఘటన జరిగింది.
హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది. భారత్లో చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగనుంది.
ఇప్పటివరకు ఇరాన్కు మద్దతు పలికిన హెజ్బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది.
ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది.
మంబై ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు ఏకంగా రూ.11.39 కోట్ల కొకైన్ను సీజ్ చేశారు. నిందితుడి కడుపులో 67 కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. అతడు సియోరాలియోన్ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.
యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, బరువు తగ్గించడంలో, శక్తివంతంగా ఉంచడంలో, శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో యోగా, శ్వాసను పట్టుకోవడం, సరైన భంగిమను, యోగా నిద్ర నాణ్యతలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
చెడు జీవనశైలి కారణంగా IQ తగ్గడం ఆందోళన కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ పోషకాహార లోపం, ఆరోగ్యం సరిగా లేకపోవడం IQ తగ్గడానికి కారణం కావచ్చు. పర్యావరణం, తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల ధోరణి పెరుగుతున్న తీరు, IQ క్షీణతకు కారణం కావచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేనాటికి పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు.