/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping) లో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్లోని తన నివాసానికి సిట్ అధికారులు(SIT Officers) చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. వయస్సు రీత్యా పీఎస్కు రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. చివరి 26 నిమిషాల్లో ఏం జరిగింది? అవేంటంటే?
Telangana SIT Officers Issues Notices To Former CM KCR
BREAKING NEWS
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 29, 2026
ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ
నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులిచ్చిన అధికారులు
కేసీఆర్ కోరిన చోటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణ https://t.co/kN6hxWdquPpic.twitter.com/bKtxjEGvrM
ఇది కూడా చూడండి: BIG BREAKING: కేసీఆర్కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/29/10298afa-d547-4161-b56b-8297c61620cf-2026-01-29-13-28-32.jpg)
Follow Us