Ap Crime : సెంట్రల్ బ్యాంక్లో భారీ స్కాం.. చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సెంట్రల్ బ్యాంక్లో భారీ స్కాం బయటపడింది. చనిపోయిన వ్యక్తిపై రూ.4 కోట్ల రుణం తీసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు.అసలు వారసులు బ్యాంకుకి వెళ్లడంతో ఈ ఘరనా మోసం వెలుగులో వచ్చింది.