Thatikonda Rajaiah : కడియం.. నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయ్!
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన 'ఈగల్ టీమ్' ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది.
బర్రెలక్క శిరీష పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పాప చాలా క్యూట్గా ఉందని అంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే వర్షం కురుస్తుందని వెల్లడించింది.
తెలంగాణలో విద్యార్థులకు బిగ్ అలర్ట్. రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రకటించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో BRS అనుబంధ విభాగం TBGKSకు గెలిచేంత సీన్ లేదన్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ వెళ్లారు. బుధవారం రాత్రి ఆమె అల్లుడు, కవిత భర్త అనిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలని అనుకున్న బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభను కాంగ్రెస్ వాయిదా వేసింది. భారీ వర్ష సూచన కారణంగా ఈ సభను వాయిదా వేసినట్లుదా పీసీసీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.