BIG BREAKING: కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉత్తరాఖండ్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పలు ప్రాంతాల్లో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. 63 ఏళ్ల తర్వాత అక్కడ ఓ గ్రామానికి జనాలు తరలివస్తున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై (13) గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కేకే సర్వే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలకు సంబంధించి సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 52 శాతం ఓటు షేరింగ్ రానుందని వెల్లడించింది. కాంగ్రెస్కు 37.8 శాతం, బీజేపీ 7 శాతం ఓటు షేరింగ్ వస్తుందని అంచనా వేసింది.
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో నేటితో డెడ్లైన్ ముగిసిన సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గరికొస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఆయా జిల్లాల్లో విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 1 నుంచి 8 వరకు అన్ని గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ సభలను జరపాలని కోరింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R & B శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రిలీజ్ అయ్యాయి.
ఇటీవల నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను చంపిన రియాజ్.. పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రియాజ్ ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సంచలన విషయాలు వెల్లడించింది.