Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి సంచలన ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. జూన్ 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.