BIG BREAKING: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట

పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌ కేసులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వీళ్లిద్దరూ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు.

New Update
BREAKING

BREAKING

పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌ కేసులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వీళ్లిద్దరూ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు. ఇద్దరినీ BRS ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పెండింగ్‌లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌ కేసు పెండింగ్‌లో ఉంది.  

Advertisment
తాజా కథనాలు