Kavitha: తెలంగాణ జాగృతిలో చీలిక.. కవితకు బిగ్ షాక్!
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితకు మరో షాక్ తగిలింది. తెలంగాణ జాగృతి సంస్థలో చీలిక ఏర్పడింది. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటినుంచి ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
BRS ఎమ్మెల్సీ కవిత పార్టీలో అంతర్గత విభేదాల గురించి మరోసారి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్, ఆమె మధ్య ఉన్న విభేదాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుల విషయంలో కోపంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎక్కడ వదలుకోవడం లేదు. సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తప్పించడాన్ని జీర్ణించుకోలేని కవిత మరో సంఘం హెచ్ఎంఎస్ తో జతకట్టడానికి సిద్ధమైంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్యూన్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తిరిగి కవిత ఇంటిపై మల్లన్న వర్గం దాడి చేస్తుందనే ప్రచారంతో కవిత ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్లో సంబరాలు చేసుకున్నారు. జాగృతి కార్యకర్తలు, ఆమె అభిమానులతో కలిసి రంగులు చల్లుకున్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేస్తూ జులై 17 రైల్ రోకోకు పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన దూకుడును మరింత పెంచారు. ఉద్యమానికి వివిధ పార్టీల మద్ధతు కూడకడుతున్నారు.
కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ కవిత జాగృతిలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో చివరి CM కిరణ్ కుమార్ రెడ్డి కంటే బలహీనంగా లేరని ఆమె అన్నారు.