Drugs In Hyd: హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థుల పాడుపని.. మత్తు కోసం ఇంక్షన్లు, ట్యాబ్లెట్లు - ఒకరు మృతి
హైదరాబాద్లోని బాలాపూర్లో మత్తు కోసం ముగ్గురు విద్యార్థులు మెడికల్ డ్రగ్స్ తీసుకున్నారు. మత్తు మోతాదుకు మించడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మెడికల్ డ్రగ్స్ను ఆ స్టూడెంట్స్కు విక్రయించిన సాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు.