Telangana: తెలంగాణలో గుండెపగిలే విషాదం.. తరగతులు అర్థం కావడం లేదని బాలిక సూసైడ్!
మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని హనుమకొండ నయీంనగర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో బలవన్మరణం చేసుకుంది. తన చదువులో వెనుకబడిపోయానని, తరగతులు అర్థం కావడం లేదని ఆందోళన చెందుతూ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.