Telangana Crime: షాకింగ్ వీడియో.. కూర వేయలేదని మహిళ మెడపై గొడ్డలితో కొట్టి కొట్టి..!
ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళపై దాడి కలకలం రేపింది. అన్నం తింటుండగా తోటి కార్మికుడికి కూరలేదని చెప్పడంతో ఆగ్రహంతో గొడ్డలితో దాడి చేశాడు. మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టించింది.