ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ .. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్!
ఐపీఎల్ 2025కి ముందు MIకి బిగ్ షాక్ తగిలింది. ముంబై తొలి మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. ఓవర్ రేట్ తప్పిదం కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు. దీంతో స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం