Surya Kumar Yadav : శ్రీలంక పర్యటన సూర్యకుమార్ కు అంత ఈజీ కాదు!
టీ20 సిరీస్తో భారత్ శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్కు ఈ పర్యటన చాలా కీలకం. జట్టులోని ఇతర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లే పెద్ద బాధ్యత సూర్యపై ఉంది. ఈ క్రమంలో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.