మిస్ యు అమ్మ.. ! | Narayana College Student Yashwanth Incident Shocking Facts Revealed | RTV
అమెరికా అధ్యక్షుడు రోజురోజుకూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వేల మంది విద్యార్థులు బలౌతున్నారు. గడిచిన నెలలో వెయ్యి మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. దీంతో వారంతా డిపార్ట్ ెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కు వ్యతిరేకంగా దావాలు వేస్తున్నారు.
ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా తగ్గుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా,అమెరికా,యూకే ల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావొచ్చని తెలుస్తుంది.
విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చనున్నట్లు తెలుస్తోంది. హెచ్-1బీ వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీని రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.
అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్హామ్లోని కెల్లామ్ స్ట్రీట్లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.