Suicide : కొడుకును చంపి ఆపై ఆత్మహత్య.. ఓ ప్రభుత్వ అధికారి సంచలన నిర్ణయం
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
డిసెంబర్ 7, 2025 నుంచి స్టాక్ మార్కెట్ రూల్స్ మారుతున్నాయి. బ్లాక్ డీల్స్ ను మరింత కఠినతరం చేస్తూ సెబీ పెద్ద మార్పును చేసింది. కనీస ఆర్డర్ ను 10 కోట్ల నుంచి 25 కు పెంచారు.
రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ప్రకటించాక సెన్స్క్స్ అమాంతం 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు పెరిగి 24, 680 దగ్గర ఉంది.
భారత జట్టు ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకోవడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నాయి. డల్గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు నేడు ఒక్కసారిగా పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ అకస్మాత్తుగా లాభాల్లోకి వచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల పెరుగుదలతో 24,522 వద్ద ట్రేడ్ అవుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్టీపీసీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.
ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. సెన్సెక్స్ 250 పాయింట్లు.. నిఫ్టీ 24,500 కంటే దిగువకు పతనమయ్యాయి.
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది.