Stock market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.