Jagannath Rath Yatra : పూరీలో తొక్కిసలాట కలెక్టర్, ఎస్పీలపై వేటు
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర మూడోరోజు కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పూరీ కలెక్టర్, ఎస్పీలపై వేటు వేసింది.