BIG BREAKING: కుంభమేళాలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు? హైకోర్టు సంచలన తీర్పు!
మహా కుంభమేళా తొక్కిసలాటపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు అవసరంలేదంటూ ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భసాలి ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఇది అన్యాయమైనది, నిరాధారమైనది అని పేర్కొంది. దీంతో యోగి ప్రభుత్వానికి ఉపశమనం కలిగింది.