Sonia Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరలా అస్వస్థత
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. కడుపుకు సంబంధించిన అనారోగ్యంతో ఆమె ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంకా నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను స్థానిక ఇందిరా గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో రాహుల్, సోనియాలు నేరానికి పాల్పడి రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 08వ తేదీకి వాయిదా వేసింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సోనీయా గాంధీ స్పందించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ రాసిన లేఖకు సమాధానంగా ఆమె కూడా ఓ లేఖ రాశారు. ప్రవీణ్ మృతి విషయం తన దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాస్టర్ మృతిపై లెవనేత్తిన అంశాలను పరిశీలిస్తున్నాని అందులో పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతల ఖర్గే, సోనియా గాంధీని కొండా సురేఖ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించవద్దని ఆమె అగ్రనేతలను కోరినట్లు తెలుస్తోంది.
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా అన్నారు.