National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు!
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 08వ తేదీకి వాయిదా వేసింది.