Salman Khan: రూ. 5.35 కోట్లకు ఇల్లు అమ్మేసిన సల్మాన్ ఖాన్!
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు. రూ. 5.35 కోట్లకు సల్మాన్ ఈ ఆస్తిని విక్రయించినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు. రూ. 5.35 కోట్లకు సల్మాన్ ఈ ఆస్తిని విక్రయించినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది ముఖ భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
యూపీలో ఢిల్లీ పోలీసులు, యూపీ టాస్క్ఫోర్స్ కలిసి ఒక ఆపరేషన్ను నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో షార్ప్ షూటర్గా ఉన్న నవీన్ కుమార్ మృతి చెందాడు. దాదాపు 20కి పైగా కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు మరోసారి కుట్ర జరిగింది. జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి సల్మాన్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానస్పదంగా ఇంటి దగ్గరలో తిరుగుతున్న ఛత్తీస్గఢ్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు.
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్ను గెస్ట్ గా పిలుస్తున్నారట. సల్లూభాయ్ వస్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చాయని బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా తెలిపారు. ఈ హత్య బెదిరింపులు పంపిన అనుమానితుడి వివరాలను కూడా శుక్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
వివిధ భాషల్లో ప్రచారమవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అది అన్ని భాషల్లోకాదు. తెలుగులోనూ కాదు. హిందీ షో మాత్రమే. చాలా ఏళ్లుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ ను మరోసారి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మరీ చంపేస్తామని అన్నారు. ముంబైలోని వర్లీ రవాణాశాఖ వాట్సాప్ నుంచి సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి.
సల్మాన్ ఖాన్ 'సికందర్' మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. సినిమా ఈరోజు రిలీజ్ కాగా.. విడుదలకు 5 గంటల ముందే సినిమా మొత్తం నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరసీ సైట్లలో ప్రచారం అవుతోంది. దీంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.